Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

ఘనంగా మెట్పల్లి నగర శాఖా( జగిత్యాల్ జిల్లా ) వార్షికోత్సవం


మెట్ పల్లి , 11/01/2013 , నాగరాజు గోల్కొండ ( ప్రతినిది - రాష్ట్ర చేతన )

కార్యక్రమ దృశ్యం 

  • కార్యక్రమం నగర ఖాదీ ప్రతిష్టాన్  ఆవరణ లో జరిగింది .
  • ఇట్టి కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు పతసంచలన్ తో ప్రారంభం అయ్యింది .
  • కార్యక్రమానికి ముఖ్యాథితి గా డా. చక్రధర్ పిల్లల వైద్య నిపుణులు వచ్చారు . వక్త గా మాన్య శ్రీ కాచం రమేష్ , ప్రాంత సహా కార్యవాహ గారు వచ్చారు . వారితో పాటు నగర సంఘ చాలకులు శ్రీ తోపారపు నాగయ్య గారు వేదిక పై ఉన్నారు.
  • జేష్ట కార్యకర్త లు దండ ప్రదర్శన ఇవ్వడమం విశేషం కాగా , నియుద్ద , సామూహిక సూర్య నమస్కారాలు జరిగాయి.
  • గనవేశ తో 113 మంది స్వయం సేవకులు పాల్గొన్నారు . అలాగే గ్రామ ప్రముఖులు మాతలు విద్యార్థిని  విద్యార్థులు అంతా కలిపి 250 వరకు పాల్గొన్నారు .
  • మాన్య కాచం రమేష్ గారు మాట్లాడుతూ .....
  • సంక్రాంతి అంటే సమ్యక్ క్రాంతి మార్పు అని తెలియ జేశారు . మకర సంక్రమణం వల్ల ఉత్తరాయన పుణ్య కాలం మొదలవుతుంది .
  • యావత్ ప్రపంచానికి హిందూ ధర్మ విశిష్టతను చాటి  చెప్పారు శ్రీ వివేకానంద
  • ఒక నాటి స్థితి గతులలో పరాధీన భారతం లో పిరికి హిందువు గా ఉన్నవాడు నేడు సంఘ కార్యం వల్ల నేను హిందువును అని సగర్వంగా ప్రకటించే స్థాయికి చేరుకున్నాడు .అంటే కాదు హిందువు ల పై అనేక రూపాల్లో జరుగుతున్నా దాడులకు నిలబడి ప్రతిక్రియ ఇస్తున్నాడు . ప్రతీ హిందువు నేను హిందువు గా జన్మించాను , హిందువు గా జీవిస్తాను , హిందువు గానే మరణిస్తానని సంకల్పించాలి .
  • కార్యక్రమ అనతరం నువ్వుల బెల్లం ప్రసాద వితరణ జరిగింది.
ఘనంగా మెట్పల్లి నగర శాఖా( జగిత్యాల్ జిల్లా ) వార్షికోత్సవం Reviewed by JAGARANA on 8:35 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.