ఘనంగా చెన్నూర్ ఖండ సమ్మేళనం - వివేకానంద జయంతి సందర్భంగా స్వయంసేవకుల ఎకత్రీకరణ
Reported By : శ్రీ కిరణ్ మంచిర్యాల - రాస్త్రచేతన ప్రతినిధి
వేదిక పై ఆసీనులైన పెద్దలు : మాన్య శ్రీ కలకుంట్ల విద్యాసాగర్ రావు గారు కరీనగర్ విభాగ్ సహ సంఘచాలకులు , ముఖ్య అథితి శ్రీ చకినారపు శ్రీనివాస్ గారు స్థానిక ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గారు , శ్రీ అన్నదానం సుభ్రమణ్యం గారు ప్రాంత సహ కార్యవాహ గారు - ప్రధాన వక్త ,శ్రీ కమలాకర్ గారు చెన్నూర్ ఖండ సంఘ చాలకులు
సంఖ్య గత ఆదివారం 3.3.2013 ఒక రోజు కార్యక్రమం
సంఖ్య: 25 గ్రామాల నుండి 450 స్వయంసేవకులు పాల్గొన్నారు . పారిపెల్లి గ్రామం నుండి విశేషంగా 57 మంది స్వయంసేవకులు పాల్గొన్నారు .
విశేషం : చెన్నూరు పట్టణం లో రెండు మార్గాల గుండా రెండు ఘోష్ గణ ల తో రెండు వాహిని ల్లో పతసంచలన్ జరిగింది . పట్టణం ప్రజలు మార్గం వెంబడి ఘన స్వాగతం పలికారు .
ప్రధాన వక్త సందేశం :
- స్వామి వివేకానంద ఆదర్శంగా అతని దృష్టి కి సృష్టి ని చేస్తోంది సంఘం .
- సమాజ సంఘటన దేశ రక్షణ సంఘం యొక్క ప్రధాన లక్ష్యం
- సర్వేజనా స్సుకినో భవంతు అనే తత్వాన్ని సంఘం స్వీకరించింది .
- ఈ క్రమం లోనే 175000 వేల సేవా కార్యక్రమాల్ని దేశ వ్యాప్తంగా చేస్తోంది . విశ్వశాంతి ని సంఘం కాంక్షిస్తుంది . ప్రతీ స్వయంసేవక్ ఈ కోణం లోనే దేశ హితం కోసం పనిచేస్తాడు .
- సంఘం దేశ కోసం పని చేసే సంస్థ ప్రజల్లో దేశ భక్తీ ని నింపడం వారిని సమాజ కార్యం లో లీనం చెయ్యడం విశేషం .
- మన దేశ సంస్కృతి సంప్రదాయాలు సంఘం వల్ల కాపాడ బడుతున్నాయి .
ఘనంగా చెన్నూర్ ఖండ సమ్మేళనం - వివేకానంద జయంతి సందర్భంగా స్వయంసేవకుల ఎకత్రీకరణ
Reviewed by JAGARANA
on
8:17 PM
Rating:

Post Comment
No comments: