రేపు " హిందూ ధర్మ రక్షణలో - న్యాయ వ్యవస్థ" పై VHP న్యాయవాదుల సదస్సు
21/08/2015, విజయశ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ : విశ్వ హిందు పరిషద్ - తెలంగాణ అధ్వర్యంలో తేది 22/08/2015 నాడు సాయంత్రం 5 గంటలకు స్థానిక విహిప రాష్ట్ర కార్యాలయం విజయ శ్రీ భవనం, కోఠి, భాగ్యనగర్ లో " హిందూ ధర్మ రక్షణ లో - న్యాయ వ్యవస్థ " అనే అంశం పై ఒక రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించడం జరుగుతున్నది.
సదస్సు వివరాలు :అంశం : హిందూ దర్మ రక్షణ లో - న్యాయ వ్యవస్థ తేది : 22/08/2015 శనివారం సమయం : సాయంత్రం 5 గంటలకు స్థలం : విజయశ్రీ భవన్, కోఠి, భాగ్యనగర్ వక్త : శ్రీ కసి రెడ్డి వెంకట్ రెడ్డి గారు
ఈ సందర్భంలో జరిగిన విలేకరుల సమావేశం లో మాన్య శ్రీ ఆకారపు కేశవ రాజు మాట్లాడుతూ ' హిందూ ధర్మ రక్షణ లో న్యాయవాదుల పాత్ర చాల కీలకంగా ఉంది, న్యాయం అవసరం అయిన హిందూ బందువులకు తక్షణ న్యాయ సహాయం కోసం మన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి, మన మాన బిందువుల రక్షణ లో న్యాయవాదులు సమాజానికి మార్గదర్శనంచేయాలి, ఈ దిశలో ప్రణాళిక బద్దంగా కార్యోముఖులు కావడానికి ఇదే సమయం' అని అన్నారు
రేపు " హిందూ ధర్మ రక్షణలో - న్యాయ వ్యవస్థ" పై VHP న్యాయవాదుల సదస్సు
Reviewed by JAGARANA
on
9:08 AM
Rating:
No comments: