Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

రైల్వే ప్రమాదం - చురుగ్గా స్పందించిన స్వయం సేవకులు - సేవా కార్యక్రమాల్లో నిమగ్నం

13/02/2015, బెంగళూరు : నేటి ఉదయం కర్ణాటక - తమిళ్ నాడు సరిహద్దు ప్రాంతమైన అనేకళ్ తాలుకా బిజార్ నగర్ వద్ద ' బెంగళూరు - ఎర్నాకులం' ఎక్ష్స ప్రెస్ పట్టాలు తప్పిన దుర్ఘటన జరిగింది, ఈ విషయాన్ని తెలుసుకున్న స్థానిక రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్వయం సేవకులు చురుగ్గా స్పందించి సహాయ - పునారావాస కార్యక్రమాల్లో ప్రభుత్వ బృందాలకు సహకరించారు, గాయపడ్డ ప్రయాణికులకు సత్వర ప్రాథమిక చికిత్స అందిచడానికి స్వయం సేవకులు ప్రత్యెక బృందాలతో వైద్య సహాయం అందిచడం జరిగింది.






రైల్వే ప్రమాదం - చురుగ్గా స్పందించిన స్వయం సేవకులు - సేవా కార్యక్రమాల్లో నిమగ్నం Reviewed by JAGARANA on 4:08 PM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.