Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

స్వామి అక్షోజానంద పూరి శంకరాచార్యులు కాదు : శంకర పీఠాల సంయుక్త ప్రకటన

హిందు ధర్మం లో ధర్మ గురువులు రాజకీయాలలో ఎన్నికల అంశంలో తమ అభిప్రాయాలను ప్రజల పై రుద్దరు, ధర్మం సంకటంలో ఉన్న సమయంలో ధర్మ రక్షణార్థం రాజకీయ నాయకులకు మార్గదర్శనం మాత్రం చేస్తారు - శంకర పీఠాల సంయుక్త ప్రకటన 

వారణాసి : పూరి శంకరచార్యులుగా పత్రికల ద్వార చెప్పబడుతున్న స్వామి అక్షోజనంద వారణాసిలో భారతీయ జనతా పార్టి ప్రధాని అభ్యర్థి శ్రీ నరేంద్ర దాస్ దామోదర్ దాస్ మోడీ కి వ్యతిరేకంగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో జగద్గురు ఆది శంకరాచార్యుల పరంపరాగత శంకర పీఠాల శంకరాచార్యులు మీడియాకు ఒక సంయుక్త పత్రిక ప్రకటన విడుదల చేసారు.
శంకరాచార్య గురు పరంపరలో ధర్మ గురువులు ఎప్పుడుకూడా రాజకీయాలలో భాగస్వామ్యం కాలేదు, ప్రజలు ఏ నాయకుణ్ణి ఎంచుకోవాలనే అంశాలపై ఏ రోజు కూడా మాట్లాడలేదు, కాని దేశంలో ధర్మ రహిత పరిపాలన జరుగుతున్నప్పుడు వారికి ధర్మ మార్గాన్ని మార్గదర్శనం చేయడం మాత్రమే హిందూ ధర్మాచార్యుల విధి, స్వామి అక్షోజానంద పూరి శంకరాచార్యులు కాదు, మీడియా ఈ అంశాన్ని గమనించాల్సిది ఉంది.
మూలం : దైనిక్ సనతాన్ ప్రభాత్

Notice: The source URLs cited in the article might be only valid on the date the article was published. Most of them may become invalid from a day to a few months later. When a URL fails to work, you may go to the top level of the source's website and search for the article. 
Disclaimer: The news published are collected from various sources and responsibility of news lies solely on the source itself. www.rastrachethana.net is not in anyway connected nor is it responsible for the news content presented here   
స్వామి అక్షోజానంద పూరి శంకరాచార్యులు కాదు : శంకర పీఠాల సంయుక్త ప్రకటన Reviewed by JAGARANA on 9:26 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.