భాగ్యనగర్ : నేడు 3 లక్షల మందితో యువకులతో భజరంగ్ దళ్ " శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర " - బైక్ ర్యాలి
భాగ్యనగర్, 15/04/2014 : హనుమాన్ జయంతిని పురస్కరించుకుని విశ్వ హిందూ పరిషద్ యువజన విభాగం భజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నేడు భాగ్యనగర్(హైదరాబాద్) లో "శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర" జరుగనుంది, ప్రధాన ర్యాలి గౌలిగూడ శ్రీ రామ మందిరం నుండి ప్రారంభమై తాడ్ బండ్ హనుమాన్ మందిరం వరకు దాదాపు 20 కిలో మీటర్ల వరకు సాగనుంది.
ఈ శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర లో దాదాపుగా 3 లక్షల మంది యువకులు, భజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొనన్నున్నారు, ఈ యాత్ర కు విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ చంపాథ్ రాయ్ గారు హాజరై తమ మార్గ దర్శనం చేయనున్నారు.
ప్రధాన ర్యాలికి అనుబందంగా నగరములోని నలుమూలల నుండి బైక్ ర్యాలీలు ప్రారంభమయి ప్రధాన ర్యాలిలో చేరడం విశేషంగా జరుగుతుంది, ఈ యాత్ర లో పాల్గొనడానికి నగర యువత ఉత్సాహంగా ముందుకొస్తున్నారు.
భాగ్యనగర్ : నేడు 3 లక్షల మందితో యువకులతో భజరంగ్ దళ్ " శ్రీ వీర్ హనుమాన్ విజయ యాత్ర " - బైక్ ర్యాలి
Reviewed by JAGARANA
on
8:51 AM
Rating:
Reviewed by JAGARANA
on
8:51 AM
Rating:

No comments: