Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

కొనసాగుతున్న విహిప అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర , మహంత్ శ్యాం సుందర్ దాస్ సహా పలువురు ధర్మాచార్యుల అరెస్టు

 " ప్రభుత్వ అక్రమ నిషేదాన్ని కుడా దాటుకుని అయోధ్య జి 84-కోసి పరికరం యాత్ర కొనసాగుతుంది , ఈ రోజు అయోధ్య లో మహంత్ శ్యాం సుందర్ దాస్ , మహంత్ హరిహర్ దాస్ , మహంత్ సీతా రామ్శారాన్ లతో పాటు అనేక మంది ధర్మాచార్యులను ప్రభుత్వం అరెస్టు చేసింది "  రాజేంద్ర సింగ్ పంకజ్, విహిప కేంద్రీయ మంత్రి 


అయోధ్య , ఆగస్టు 30 : ప్రభుత్వ అక్రమ నిర్భందాన్ని కుడా దాటుకుని విశ్వ హిందూ పరిషద్ , దేశం లోని ప్రముఖ ధర్మాచార్యుల ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న 84-కోసి అయోధ్య పరిక్రమ యాత్ర కొనసాగుతుంది , ఈ రోజు అయోధ్య లో రాజస్థాన్ కి చెందిన ధర్మాచార్యులు ఈ యాత్రలో నిర్ధారిత స్థలంలో యోజనబద్దంగా యాత్రలో పాల్గొన్నారు సుమారు 10-15 మంది సంతులు అయోధ్య చేరుకున్న విషయాన్ని ఆలస్యంగా తెలుసుకున్న భద్రతా బలగాలు 144 సెక్షన్ ను ఉల్లంగిచిన విషయాన్ని సాకుగా చోపుతూ ధర్మాచార్యులను అరెస్టు చేసారు , మాన్య రాజేంద్ర సింగ్ పంకజ్ విశ్వ హిందూ పరిషద్ కేంద్రీయ కార్యదర్శి విడుదల చేసిన పత్రిక ప్రకటనలో ఈ అరెస్టుల పై తన నిరసనను వ్యక్తం చేసారు .
Source: www.samvada.org 
కొనసాగుతున్న విహిప అయోధ్య 84 కోసి పరిక్రమ యాత్ర , మహంత్ శ్యాం సుందర్ దాస్ సహా పలువురు ధర్మాచార్యుల అరెస్టు Reviewed by JAGARANA on 10:13 AM Rating: 5

No comments:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.