జిహాది తీవ్రవాద వ్యతిరేక యుద్ధం లో భారత ప్రభుత్వ విధానం లో స్పష్టత లేదు : Dr ప్రవీన్ తొగాడియా
మీడియా తో మాట్లాడుతున్నా ప్రవీణ్ భాయి తొగాడియా |
జిహాది తీవ్రవాద వ్యతిరేక యుద్ధం లో భారత కేంద్ర ప్రభత్వం గాని రాష్ట్ర ప్రభుత్వాలు కాని తీసుకుంటున్న చర్యలు ప్రజలలో నమ్మకాన్ని కలిగించలేక పోతున్నాయని విశ్వ హిందూ పరిషద్ అంతర్జాతీయకార్యక్షులు శ్రీ ప్రవీణ్ భాయి తొగాడియా గారు ఆందోళన వ్యక్తం చేసారు .కొత్త డిల్లి లో మీడియా తో మాట్లాడిన వారు ఇంకా అనేక విషయాల పై వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు ముఖ్యంగా NCTC విషయం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వవాలు సరైన నిర్ణయం తీసుకోలేక పోతున్నాయని ఇది దేశ అంతర్గత భద్రతా దృశ్య తీవ్రమైన పరిణామమని , అమెరికాలో ఒక్క సారి ఉగ్రవాద దాడి జరిగి ఇప్పటికి దశాబ్దం దాటినా మళ్ళి ఆ దేశం పై ఉగ్రవాదులు కన్నెత్తి చూడకుండా వారు చర్యలు తీసుకున్నారు కాని మన దేశంలో అలాంటి చర్యలు ఏమి కనిపించడం లేదు , కాబట్టి అన్ని పార్టిల వారు తమతమ రాజకీయ కారణాలను ప్రక్కన పెట్టి దేశ అంతర్గత భద్రత పై సరైన నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసారు
జిహాది తీవ్రవాద వ్యతిరేక యుద్ధం లో భారత ప్రభుత్వ విధానం లో స్పష్టత లేదు : Dr ప్రవీన్ తొగాడియా
Reviewed by JAGARANA
on
9:39 AM
Rating:
No comments: