Top Ad unit 728 × 90

వార్తా హైందవం

recent

బలవంతపు మత-మార్పిడ్లకు వ్యతిరేకంగా డిల్లి వేదికగా ఆదివాసుల ధర్నా

 6-Sep-2011 న్యూడిల్లి :  బలవంతపు క్రైస్తవ మతమార్పిడిలకు వ్యతిరేకంగా డిల్లిి జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా హిందు అనుకూల నినాదాలతో దద్దరిలింది . ఈ ధర్నాలో 14 రాష్ట్రాలకు చెందిన 100 కు పైగా ఆదివాసి తెగల ప్రతినిథులు పాల్గొన్నారు  ఆదివాసి MP లైన ఖంజి భాయి పటేల్ , మురలిలాల్ సింగ్ , అనసూయ ఉకి , జ్యోతి బుర్వే , కార్యక్రమంలో మార్గదర్శనం చేసారు . 
             ఈ  వేదికగా బలవంతపు మత మార్పిడిలను నిరోదించేందుకు దేశ వ్యాప్తంగా " బలవంతపు మత మార్పిడ్ల నిరోధక చట్టాన్ని " తీసుకరావాలని డిమాండ్ చేసారు 

  ధర్నాకు ముందు జరిగిన ప్రదర్శనలో పాల్గొన్న ఆదివాసిలు
 ధర్నాలో ముందున్న మహిళా శక్తి
  మార్గదర్శనం చేస్తున్న ఆదివాసి నాయకులు

బలవంతపు మత-మార్పిడ్లకు వ్యతిరేకంగా డిల్లి వేదికగా ఆదివాసుల ధర్నా Reviewed by JAGARANA on 8:38 AM Rating: 5

1 comment:

All Rights Reserved by రాష్ట్ర చేతన © 2015 - 2016
Designed by JOJOThemes

Contact Form

Name

Email *

Message *

Powered by Blogger.